కోపెన్హెగన్: యూరోప్లో కోవిడ్ మహమ్మారి తుది దశకు చేరుకున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయపడింది. ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్ వల్ల యూరోప్ దేశాల్లో కోవిడ్19 ఓ కొత్త దశకు చేరుకున్నదని
జెనీవా: ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక జారీ చేసింది. రానున్న ఆరు నుంచి ఎనిమిది వారాల్లో.. యూరోప్లో సగం మందికి ఒమిక్రాన్ వేరియంట్ సోకే ప్రమాదం ఉన్నట్లు డబ్ల్యూహెచ్వో చెప్పింది. పశ్చిమం నుంచి తూర్ప�
జెనీవా: యూరోప్ దేశాల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నది. దాదాపు పది వారాల తర్వాత మళ్లీ కేసుల సంఖ్య పెరిగినట్లు ఇవాళ ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. నిజానికి ఇంకా అనేక య�