పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నీటితో వందేండ్ల గోస తీరనున్నదని, సాగునీటి రంగంలో ఇది చారిత్రాత్మక విజయమని, నాడు దగాపడిన జిల్లా నేడు సాగునీటికి కేరాఫ్గా మారిందని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్�
తొమ్మిదేండ్లలో జిల్లా ప్రగతి ప్రస్థానాన్ని ప్రజానికానికి తెలియజేయాల్సిన బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులపై ఉందని ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు స్పష్టం చేశారు. దశాబ్ది ఉత్సవాలపై �