బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ముందస్తుగా హెచ్చరించింది. అయినా కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందన
ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం గాలిదుమారం హోరెత్తించింది. దీంతో పలుచోట్ల ధాన్యం తడిసింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అరగంటకుపైగా వాన దంచికొట్టగా రోడ్ల�
: రాష్ట్రంలో ఉన్నది రైతు ప్రభుత్వమని, సీఎం కేసీఆర్ అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు రానివ్వరని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.