రాష్ట్ర వ్యాప్తంగా గురువారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి భారీగా ప్రాణ నష్టం జరిగింది. పలు జిల్లాల్లో బీభత్సం సృష్టించిన పిడుగుల వానకు ఒకేరోజు తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. పెద్ద ఎత్తున వరదనీరు
కొద్ది రోజులుగా భయపెడుతున్న అకాల వర్షం, శుక్రవారం రైతన్నను ఆగమాగం చేసింది. పొద్దంతా ఎండకొట్టినా.. సాయంత్రం ఉరుములు, మెరుపులతో అక్కడక్కడా వర్షం పడింది. రాజన్నసిరిసిల్ల జిల్లాలోని వీర్నపల్లి, ఇల్లంతకుంట, �
వర్ని, చందూరు, కోటగిరి, రుద్రూర్, బోధన్ తదితర మండలాల్లో సోమవారం రాత్రి వడగండ్ల వర్షం కురిసింది. టాక్లీ, సోంపూర్, కొల్లూర్, సుంకిని తదితర గ్రామాల్లో కురిసిన వడగండ్లతో వరి పైర్లు దెబ్బతిన్నాయి. వడ్లు రాల�
అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు అండగా ఉంటామని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. భిక్కనూరు మండలం జంగంపల్లి, దోమకొండతోపాట�
అకాల వర్షంతోపాటు ఈదురు గాలులతో చేతికొచ్చిన వరి పంట దెబ్బతిన్నది. దీంతో వరి, మొక్కజొన్న సాగు చేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. గత నెలలో ఇదేవిధంగా అకాల వర్షాలతో పంటలు నష్టపోగా రూ.10వేల చొప్పున ప్రభుత్వం నష�