వందే భారత్ స్లీపర్ క్లాస్ రైలు ట్రయల్ రన్లో గరిష్ఠంగా గంటకు 180 కి.మీ. వేగంతో ప్రయాణించింది. పశ్చిమ మధ్య రైల్వే పరిధిలోని రోహల్ఖుర్ద్-ఇంద్రఘర్-కోట సెక్షన్లో ఈ ట్రయల్ రన్ ఇటీవల జరిగింది.
భారతీయ రైల్వే| రాజస్థాన్లోని కోటా కేంద్రంగా పనిచేస్తున్న వెస్ట్ సెంట్రల్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను భారతీయ రైల్వే ఆ