పశ్చిమబెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో అధికార టీఎంసీ స్వీప్ చేసింది. ప్రతిపక్ష బీజే పీ, కాంగ్రెస్, సీపీఎం కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయాయి. 63,229 గ్రామ పంచాయతీలకు గానూ టీఎంసీ 35 వేలకు పైగా స్థానాల్లో విజయకేతనం ఎగుర�
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమబెంగాల్లో హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి. తాజాగా దక్షిణ 24 పరగణాల జిల్లాలోని బసంతి పట్టణంలో జియారుల్ మోల్లా అనే టీఎంసీ కార్యకర్త హత్యకు గురయ్యారు.
పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో రోజుకో ఘటన చోటుచేసుకుంటున్నది. హౌరా జిల్లా ఉల్బేరియా-1 బ్లాక్ రిటర్నింగ్ అధికారి ఎన్నికల పత్రాల్ని ట్యాంపరింగ్కు పాల్పడ్డాడన్న ఆరోపణలపై కలకత్తా హైకోర్టు బుధవారం �
పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో చెలరేగిన హింస ఐదుగురి ప్రాణాలను బలిగొంది. గురువారం రాత్రి ముషీరాబాద్ జిల్లా నబగ్రామ్లో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) స్థానిక ప్రాంత కార్యదర్శి హత్యకు గురయ్యారు.
West Bengal panchayat elections | పశ్చిమబెంగాల్లో పంచాయతీ ఎన్నికల వేడి.. ఆ రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఘర్షణలకు దారి తీస్తోంది. పార్టీల మధ్య రాజకీయ ఘర్షణలు రగులుతున్నాయి.