కోల్కతా: పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ, సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై చర్యలు తీసుకోవాలని ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధంకర్ ఆదేశించారు. సీబీఐ దర్యాప్�
పశ్చిమబెంగాల్ ప్రభుత్వం, ఆ రాష్ట్ర గవర్నర్ జగ్దీప్ ధన్కర్ మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అసెంబ్లీని మార్చి 7 నుంచి సమావేశపర్చాలని సీఎం మమతా బెనర్జీ పంపిన సిఫారసు లేఖను గవర్నర్ తిప్పి పంపారు.
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగ్దీప్ ధంఖర్, ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రి నుంచి గురువారం డిశ్చార్జ్ అయ్యారు. ‘ఆరోగ్యంతో ఎయిమ్స్ నుంచి వెళ్తున్నా. ఎయిమ్స్ వైద్యులు, నర్సింగ్ సిబ్బంది వృత్తి నైపుణ్య�
కోల్కతా: గోర్ఖాలాండ్ టెరిటోరియల్ అడ్మినిస్ట్రేషన్ (జీటీఏ)పై కాగ్తో ఆడిట్ చేయిస్తానని పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధంఖర్ తెలిపారు. జీటీఏ సరిగా పనిచేయడం లేదని అందరూ తనకు చెప్పారన్నారు. 2017 నుండి ఎ�