MLA Rajesh Reddy | బిజినపల్లి మండల కేంద్రం రైతు వేదిక వద్ద ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి రైతులకు స్ప్రింక్లర్లు, కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు.
అర్హులైన ప్రతిఒక్కరికీ ప్రభుత్వం నుంచి సంక్షేమ ఫలాలు అందుతాయని ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి స్పష్టం చేశా రు. మండలంలోని వెల్గొండ గ్రామంలో గుడ్ మార్నింగ్ నాగర్కర్నూల్లో భాగంగా మంగళవారం వీధుల్లో
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందేలా చూడాలని కలెక్టర్ బీ గోపి అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ సెల్కు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 71 మంది ఇచ్చిన దరఖాస్తులను ఆయన స�
పేదల సంక్షేమానికి ప్రభు త్వం అమలు చేస్తున్న పథకాలు అర్హులందరికీ అందాలని ఎంపీపీ బాలరాజు అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ఎంపీపీ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు.