‘ప్రజల కోసం ఉన్న భవనాలు ప్రజలకే చెందాలి.. పోలీస్స్టేషన్ అవసరమైతే స్టేషన్కు కేటాయించిన 3000 గజాల జీవో ఎందుకు రద్దు చేశారు ? ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రజల స్వరం వినాలి.. ప్రజల, కాలనీవాసుల హక్కులను కాపాడాలి
నగరంలోని నివాస కాలనీల సంక్షేమ సంఘాలపై గతంలో హైకోర్టు విధించిన నిబంధనలను పునరుద్ధరించారు. ఈ మేరకు రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ ఒక ప్రకటనను విడుదలజేశారు. కాలనీ సంక్షేమ సంఘాలు ఇక నుంచి తమ కార్యకలాపాలను �
సింగరేణి డైరెక్టర్ (ఆపరేషన్స్ అండ్ పా) ఎస్.చంద్రశేఖర్కు సోమవారం హెడ్డాఫీస్లోని తన ఛాంబర్లో సింగరేణి ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.