తెలుగు రాష్ర్టాల్లో మంగళవారం ఏకకాలంగా పలుచోట్ల (ఐటీ) ఏపీ ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించడంతో రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేగింది. ఇందులో భాగంగా నే జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మం డలం అలంపూర్
SBI WeCare | భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ).. తీసుకొచ్చిన ‘వుయ్ కేర్’ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ గడువు మరోమారు పొడిగించింది. వచ్చే ఏడాది మార్చి నెలాఖరు వరకూ ఈ పథకం అందుబాటులో ఉంటుందని తెలిపింది.