Census 2027: వచ్చే ఏడాది నుంచి దేశవ్యాప్తంగా జనాభా లెక్కింపు ప్రక్రియ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. జన గణన కోసం ఈసారి కొత్తగా వెబ్ పోర్టల్ ఆవిష్కరిస్తున్నారు. అయితే ఆ పోర్టల్ ద్వార స్వయంగా జన�
రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించిన అనుమతులన్నీ ఒక గొడు గు కిందకు తీసుకువస్తూ రాష్ట్ర ప్రభుత్వం ‘బిల్డ్ నౌ’ పేరిట తీసుకొస్తున్న పోర్టల్ గు రించి మున్సిపాలిటీ అధికారులు, రియల్ వ్యాపారులు, ప్రజలక
రాష్ట్ర పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో అబిడ్స్లోని పరిశ్రమల శాఖ కార్యాలయంలో కొత్తగా ఏర్పాటు చేసిన ‘డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్సేంజ్ ఆఫ్ తెలంగాణ’ (డీట్)ను సీఎం రేవంత్రెడ్డి బుధవారం ప్రారంభించనున్నారు.
రోడ్మ్యాప్ ఖరారు.. రూ.30 వేల కోట్ల పెట్టుబడులు, 1.2 లక్షల ఉద్యోగాలే లక్ష్యం హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో విద్యుత్తు ఆధారిత వాహనాల (ఈవీ)ను ప్రొత్సహించేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం రోడ్మ్యాప
Delhi Bazar: ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, వృత్తి నిపుణుల కోసం అక్కడి ప్రభుత్వం కొత్త వెబ్ పోర్టల్ను తీసుకురావాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి