Sircilla | సిరిసిల్ల టౌన్, ఏప్రిల్ 4: సిరిసిల్ల నేత కార్మికుడు మరమగ్గం పై మరో అద్భుతాన్ని సృష్టించాడు. అగ్గిపెట్టెలో ఇమిడే చీర, దబ్బనం లో దూరే చీర ఇటువంటి ఎన్నో వినూత్న వస్త్రాలను రూపొందించిన సిరిసిల్ల కు చెందిన
Minister KTR | సువాసనలు వెదజల్లే వెండి చీరను రాష్ట్ర చేనేత, జౌళీశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆవిష్కరించారు. సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు నల్లా విజయ్ ఈ చీరెను నేశారు. నేత కళాకారుల ప్రతిభను
రాష్ట్రంలో 59,325 మంది చేనేత, దాని అనుబంధ కార్మికులున్నారు. 41,556 మంది పవర్ లూములపై, సుమారు 10 వేల పైచిలుకు మంది నేత కార్మికులుగా పనిచేస్తున్నారు. వీరిలో సుమారు 95 శాతం మంది పద్మశాలీలే ఉండటం గమనార్హం. రాష్ట్ర చేనేత
రైతులకు రైతుబీమా తరహాలోనే, నేత కార్మికులకు రూ.5 లక్షల బీమా సదుపాయాన్ని కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బడ్జెట్లో ప్రతిపాదనలు చేసింది. రైతు బీమా పథకం కింద గుంట భూమి ఉన్న రైతు