కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విమానాల్లో కరోనా మార్గదర్శకాలు కఠినంగా అమలుచేయాలని అన్ని విమానయాన సంస్థలకు డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆదేశాలు జారీచేసింది. మాస్క్ ధరించడాన్ని తప్పనిసరి చ
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో రాష్ర్టాలు అప్రమత్తమవుతున్నాయి. నాలుగో వేవ్ భయాందోళనల మధ్య వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా ఢిల్లీ, తమిళన�
కంట్రోల్లోనే కరోనా.. అయినా అప్రమత్తం ఢిల్లీ, హర్యానాను చూసి ఆందోళన చెందొద్దు రాష్ర్టానికి నాలుగో వేవ్ ముప్పు లేదు వ్యాక్సినేషన్ మనకు రక్షణగా నిలుస్తున్నది డీపీహెచ్ శ్రీనివాసరావు హైదరాబాద్, ఏప్రిల
చెన్నై : కొవిడ్ మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలను భేఖాతరు చేస్తూ మాస్కులు ధరించనివారిపై పోలీసులు 85 వేల పైచిలుకు కేసులు నమోదు చేశారు. ఈ ఘటన తమిళనాడులోని చెన్నైలో చోటుచేసుకుంది. పోలీస�