ముందుగా పుచ్చకాయను ముక్కలుగా తరిగి ఎరుపు రంగు తీసేయాలి, ఆ తర్వాత పైన ఉండే ఆకుపచ్చ రంగు భాగాన్ని కూడా చాకుతో తీసేసి తెలుపు రంగులో ఉండే ముక్కల్ని బాగా తురుముకోవాలి. గ్రేటర్లో పెద్ద రంధ్రాలు ఉండే భాగాన్ని �
వడగండ్ల వానలతో నష్టపోయిన రైతులకు అండగా నిలిచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం కరీంనగర్ జిల్లాకు వస్తున్నారు. నష్టం తీవ్రత ఎక్కువగా ఉన్న రామడుగు మండలంలో పర్యటించనున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతులు పండించిన పుచ్చకాయలకు పొరుగురాష్ర్టాలో పుల్ డిమాండ్ ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 425 ఎకరాల్లో పచ్చకాయలు సాగు చేయగా, 8500 టన్నుల నుంచి 10,000 టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశమున�