నగరంలో భారీ వానలతో పొంచి ఉన్న వరద ముప్పునకు బల్దియాలో భారీ సంపులను కాంగ్రెస్ కొత్తగా నిర్మించింది. వీటి ద్వారా నీరు నిలిచే ప్రాంతాల్లోని వరద నీరు సంపుల్లోకి చేరుతుందనీ, రోడ్లపై ఇక వరద నీరు ఉండదనీ తేల్చ�
నగరాభివృద్ధికి అన్ని శాఖల సమన్వయంతో పటిష్టమైన ప్రణాళికను రూపొందించుకొని ముందుకెళ్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి అన్నారు. శనివారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జీహెచ్ఎంసీ అనుబంధ శాఖల అధికారు�
గ్రేటర్లో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు క్షేత్రస్థాయిలో అప్రమత్తమై ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు. వాటర్ లాగింగ్ పాయిం�
శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ పర్యటించారు. గచ్చిబౌలి బయోడైవర్సిటీ జంక్షన్, మాదాపూర్ ప్రధాన రహదారి తదితర ప్రాంతాల్లోని వాటర్ లాగి