పూడిక వల్ల భారత్లోని ఆనకట్టల్లో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతున్నదని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. 2050 నాటికి 3,700 డ్యాంలలో 26% నిల్వను కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించింది
నాలుగు రోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తున్నది. దీంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ప్రాజెక్టులు, చెక్ డ్యాంల్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరడంతో జలకళను సంతరించుకున్నాయి. వికారాబాద్ జిల్లాలోని 55 �
సాగర్ ఆయకట్టు పరిధిలోనూ నారుమళ్లకు నీటిని విడుదల చేసుకునేందుకు ఇబ్బందులు లేకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు ఏ మాత్రం వరద మొదలైనా గతంలో మాదిరిగానే విద్యుత్తు ఉత్పత్తి ద్వారా