స్టేట్ డేటా సెంటర్లో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా జలమండలి ఆన్లైన్ సేవల్లో అంతరాయం ఏర్పడటంతో తాజా పరిస్థితులపై జలమండలి ఎండీ అశోక్ రెడ్డి డైరెక్టర్లు, ఉన్నతాధికారులతో శుక్రవారం జూమ్ మీటింగ్ న�
మహా నగరంలోని నీటి సరఫరాలో లోప్రెషర్ కష్టాలు తీవ్రమవుతున్నాయి. మంది ఎక్కువైతే మజ్జిగ పలచనవుతుందన్నట్లు... నగరంలో రోజురోజుకీ భూగర్భజలాలు తగ్గిపోవడంతో జలమండలి నీళ్లుకు డిమాండు మరింత పెరుగుతుంది.
నల్లాల నుంచి మోటర్ల ద్వారా నీటిని తోడితే కఠిన చర్యలు తీసుకుంటామని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి హెచ్చరించారు. జలమండలి ప్రధాన కార్యాలయంలో బుధవారం ఓ అండ్ ఎమ్ సీజీఎం, జీఎం లతో సమీక్ష నిర్వహించారు.
జలమండలి చేపట్టిన పైప్ లైన్లు, మ్యాన్ హోళ్లను శుభ్రం చేసే డీ-సీల్టింగ్ పనులకు మరో 90 రోజుల గడువు పొడిగించినట్లు జలమండలి ఎండీ అశోక్రెడ్డి, ఈడీ మయాంక్ మిట్టల్ తెలిపారు. ఈమేరకు వ్యర్థాల తొలగింపు పనులు వ�
వచ్చే వేసవి కాలం దృష్ట్యా ట్యాంకర్ల ద్వారా జరిగే నీటి సరఫరాలో జాప్యం ఉండొద్దని, వెయిటింగ్ పీరియడ్, పెండెన్సీ తగ్గించేలా ప్రణాళికలను రూపొందించాలని వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించా