Minister Vemula | రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న పోడు పట్టాలతో గిరిజనులకు అస్తిత్వం, భరోసాను కల్పించిన ఘనత సీఎం కేసీఆర్దే నని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి(Minister Vemula) అన్నారు.
Minister Errabelli | దీర్ఘకాలికంగా పరిష్కారానికి నోచుకోని గిరిజనుల పోడు భూముల సమస్యను పరిష్కరించిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు (Minister Errabelli) పేర్కొన్నారు.
పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనున్నది. అటవీ భూములను సంరక్షిస్తూ.. పోడు భూములపై ఆధారపడి జీవించే గిరిజనులు, గిరిజనేతరులకు హక్కు పత్రాలు త్వరలో అందనున్నాయి. ఆదివారం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత�
బీడు భూములను పచ్చని పంట పొలాలుగా మార్చేందుకు కాళేశ్వరం నుంచి గోదావరి జలాలు గలగల పారుతూ దుబ్బాక గడ్డను ముద్దాడాయి. దుబ్బాక నియోజకవర్గంలోని తొగుట మండలం తుక్కాపూర్ మల్లన్నసాగర్ పంపుహౌస్ నుంచి 12వ ప్యాక�