గత బీఆర్ఎస్ సర్కారు వార్ధా నదిపై బరాజ్ నిర్మాణానికి చర్యలు చేపట్టగా, ఇక దానికి బ్రేక్ పడ్డట్లేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో 2 లక్షల ఎకరాలకు సాగు నీరంద
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టును ఇప్పుడు మళ్లీ చేపట్టి నిర్మించాలని రాష్ట్రప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది.
వార్ధా ప్రాజెక్టు అంచనా వ్యయానికి సంబంధించి ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా పలు పత్రికలు అసత్యాలను ప్రచారంచేస్తూ ప్రభుత్వంపై బురదజల్లుతున్నాయి. పనిగట్టుకొని ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.750 కోట్ల నుంచి 4,55
వార్ధా నదిపై నిర్మించనున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వార్ధా బరాజ్ తుది డీపీఆర్ను తెలంగాణ సర్కారు కేంద్ర జల సంఘాని(సీడబ్ల్యూసీ)కి పంపింది. రూ.4,550.73 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి, అనుమతుల కోసం విజ్ఞప్త�