నల్లగొండ నగరంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం జరిగే వార్డు సభల్లో ఆయా డివిజన్ల ప్రజలు భాగస్వాములు కావాలని నల్లగొండ మున్షిపల్ కార్పొరేషన్ కమిషనర్ బచ్చలకూరి శరత్చంద్ర కోరారు. ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికల�
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన 99 రోజుల కార్యక్రమంపై గురువారం నిర్వహించిన గ్రామసభలు, వార్డు సభల్లో అధికారులకు ప్రజల నుం చి నిలదీతలు తప్పలేదు. ఆరుగ్యారెంటీలు, హామీల అమలు ఏమయ్యాయని ప్రజలు ప్రభుత�
నాలుగు పథకాల అమలుపై నిర్వహిస్తున్న గ్రామసభలు గందరగోళంగా సాగుతున్నాయి. మొదటి రోజు మంగళవారం నుంచి రసాభాసగా నడుస్తున్నాయి. మూడో రోజూ అదే తీరున సాగాయి. గురువారం ఎక్కడ చూసినా రచ్చరచ్చ అయ్యాయి. నిలదీతలు.. నిరస�