ఖిలావరంగల్, మే 11: రంజాన్ సందర్భంగా పేద ముస్లింలకు ప్రభుత్వం దుస్తులు పంపిణీ చేస్తోంది. ఈ మేరకు జిల్లాలో పలు చోట్ల స్థానిక నాయకులు రంజాన్ కిట్లు పంపిణీ చేశారు. గ్రేటర్ 37వ డివిజన్లోని గిరిప్రసాద్నగర్�
కరీమాబాద్/హన్మకొండ/న్యూశాయంపేట/పోచమ్మమైదాన్/ నర్సంపేట, మే11: దళితరత్న, తెలంగాణ మైనార్టీ కమిషన్ సభ్యుడు బొమ్మల్ల కట్టయ్య (75)మంగళవారం దవాఖానలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మృతి చెందారు. ఈయనకు ఇద్దరు కుమార�
పల్లె ప్రగతి పనులతో చెన్నారావు పేటకు కొత్త కళపూర్తయిన పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డు, వైకుంఠధామంఎటు చూసినా పరిశుభ్రమైన వీధులు, పచ్చని చెట్లుఅద్దంలా మెరుస్తున్న సీసీ రోడ్లుహరితహారంలో నాటిన పది వేల మ�
నర్సంపేట, మే 7: జ్వర పీడితుల సమాచారం వెంటనే ఇవ్వాలని నర్సంపేట మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్ అన్నారు. పట్టణంలో జరుగుతున్న ఇంటింటా సర్వేను శుక్రవారం ఆయన పరిశీలించారు. జ్వరపీడితులకు వైద్య చికిత
పరారీలో మరో ఎనిమిది మందిరూ.76 వేలు, 12 సెల్ఫోన్లు స్వాధీనంవివరాలను వెల్లడించిన ఎస్పీ నంద్యాల కోటిరెడ్డిమహబూబాబాద్, మే 7 : మహబూబాబాద్ బెస్తబజార్లో మట్కా ఆడుతున్న 14 మందిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.76 �
సర్వం సిద్ధం చేసిన అధికారులుమేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు ప్రత్యేక ఏర్పాట్లుచేతులు ఎత్తడం ద్వారా ఎన్నిక14 వరుసల సీటింగ్, వరుసకు ఆరుగురు సభ్యులువీడియో కాల్ ద్వారా కరోనా బాధితుల ఓటింగ్పీపీఈ కిట్లత�
సిబ్బంది కరోనా పరీక్షలతోపాటు వ్యాక్సినేషన్పై దృష్టి సారించాలివరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్జోషిహన్మకొండ సిటీ, మే 5: ద్విచక్రవాహనాలు వినియోగించే ప్రతి పోలీసు విధిగా హెల్మెట్ ధరించాలని వరంగల్ పోలీ�
ఈ అవకాశం అందరికీ రాదుప్రజలకు జవాబుదారీగా ఉండాలికొత్త కార్పొరేటర్లతో మంత్రి ఎర్రబెల్లిమేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికపై ప్రత్యేక సమావేశంఅధిష్టానానిదే నిర్ణయమని స్పష్టంతీర్మానం చేసిన కొత్త కార్పొరేటర
కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలిభూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి111 మందికి కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీశాయంపేట, మే 4: కరోనా వల్ల రాష్ట్రంలో క్లిష్ట పరిస్థితులు ఉన్నా సంక్షేమ పథకాలు ఆగకుండా సీఎ
బలమైన పార్టీగా టీఆర్ఎస్గ్రేటర్లో 46 శాతం ఓట్లు24 శాతం వద్ద ఆగిన బీజేపీ14 శాతానికే కాంగ్రెస్ పరిమితంకొవిడ్ కారణంగా తగ్గిన పోలింగ్వృద్ధులు, మహిళలు ఓటింగ్కు దూరంపోలైన ఓట్లలో సింహభాగం అధికార పార్టీ సొ�
కుటుంబీకులపై కత్తితో యువకుడి దాడి.. తల్లి మృతి | వరంగల్ రూరల్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పరకాల మండల కేంద్రంలోని వికాస్ నగర్లో రాకేశ్ అనే యువకుడు కుటుంబ సభ్యులపైనే కత్తితో దాడి చేశాడు.