కాజీపేట, మే 3: హైదరాబాద్ తర్వాత రెండో రాజధానిగా పిలువబడుతున్న వరంగల్ నగరంలో నారాయణ ఇంటర్మీడియట్ విద్యా సంస్థలను ప్రారంభిస్తున్నట్లు ఆ సంస్థ చైర్మన్, ప్రతినిధి పొంగూరి నారాయణ, సింధూ తెలిపారు. కాజీపేట �
కాజీపేట, మే 3: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్( జీడబ్ల్యూఎంసీ) ఎన్నికల్లో కాజీపేట పరిధిలో టీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందారు. దీంతో కార్యకర్తల్లో హేషారు నెలకొంది.
ఈఎస్ఎస్ అమల్లో సరికొత్త మార్పులుదరఖాస్తులన్నింటికీ దశల వారీగా మోక్షంఆరు జిల్లాల నుంచి 26,298 దరఖాస్తులుఈ ఏడాది రూ.11.65 కోట్లతో 1265 యూనిట్లుకసరత్తు చేస్తున్న ఐటీడీఏ అధికారులుఏటూరునాగారం, మే 2 :ప్రభుత్వం గిరి�
డీపీఎస్లో ముమ్మర ఏర్పాట్లుప్రతి డివిజన్కు రెండు టేబుళ్లుఒక్కో రౌండ్లో రెండు వేల ఓట్ల లెక్కింపునెగెటివ్ వస్తేనే ఏజెంట్లకు అనుమతిఅధికారులకు కలెక్టర్, బల్దియా కమిషనర్ దిశానిర్దేశంవరంగల్, మే 1 : గ్
బడుల మరమ్మతుకు రూ. 78.56 లక్షలు విడుదలమారనున్న పాఠశాలల రూపురేఖలుఇప్పటికే ఎస్ఎంసీ ఖాతాల్లో జమమే లోగా పూర్తి చేసేందుకు చర్యలు జిల్లాలోని 11 మండలాల్లో మొత్తం 405 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో ప్రాథమిక పాఠశాలలు 291, ప్ర�
కేఎంసీ సూపర్స్పెషాలిటీ వైద్యశాలలో సేవలు ప్రారంభంరూ.150 కోట్లతో సకల వసతులతో నిర్మాణంసాధారణ రోగులకు వైద్యంఎంజీఎం నుంచి ఇక్కడికి తరలింపువరంగల్ చౌరస్తా, ఏప్రిల్ 30: కాకతీయ మెడికల్ కళాశాల ఆవరణలో రూ.150 కోట్ల
ఐటీ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవమౌలిక వసతులు, రాయితీలతో ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వంఇప్పటికే రెండు ప్రతిష్టాత్మక కంపెనీల కార్యకలాపాలుస్థానికంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలుప్రత్యేకంగా ఐటీ ప�
చేతుల శానిటైజ్ తప్పనిసరిరాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథిహన్మకొండ, ఏప్రిల్ 29 : గ్రేటర్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా కొవిడ్-19 నిబంధనలు పకడ్బందీగా అమలు చేయాలని రా ష్ట్�
గోపాల్పూర్ జనాభా 3వేలు. పల్లెప్రగతిలో భాగంగా ప్రభుత్వం నెలనెలా జనాభాకు అనుగుణంగా రూ. 4.06లక్షలను జీపీ ఖాతాలో జమ చేస్తున్నది. ఈ నిధులతో గ్రామంలో మౌలిక వసతులు కల్పిస్తున్నారు. పల్లెప్రగతిలో భాగంగా 25 విద్యు�
విధుల్లో అప్రమత్తంగా ఉండాలిరాష్ట్ర ఎన్నికల పరిశీలకురాలుక్రిస్టినా జడ్ చోంగ్తుహన్మకొండ, ఏప్రిల్ 28 : పోలింగ్ నిర్వహణలో సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకమని రాష్ట్ర ఎన్నికల పరిశీలికురాలు క్రిస్టినా జడ్ చ
ఐనవోలు, ఏప్రిల్ 28 : మండలంలోని ముల్కలగూడెం గ్రామంలో దర్గా కాజీపేట సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వైస్ ఎంపీపీ తంపుల మోహన్, సొసైటీ వైస్ చైర్మన్ మాదాసు బాబు బుధవారం ప్రారంభి