డివిజన్లలో పక్కా కార్యాచరణపారిశుధ్య పనుల పర్యవేక్షణ వరంగల్, మే, 25 : కరోనా కట్టడికి కార్పొరేటర్లు నడుం బిగించారు. ఇందులో భాగంగా డివిజన్లలో పారిశుధ్య పనులను విస్తృతం చేస్తున్నారు. ప్రతి రోజూ పర్యటిస్తూ సో
కాకతీయ మెడికల్ కాలేజీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఇక పూర్తిస్థాయి వైద్యసేవలుశరవేగంగా వైద్యుల నియామకాలుకాంట్రాక్ట్ పద్ధతిలో 42 ఖాళీల భర్తీకి నేడు ఇంటర్వ్యూలుఔట్ సోర్సింగ్లో మరో 263మంది నియామకాని
ఎంజీఎంకు ఆక్సిజన్ తయారీ ప్లాంటురాష్ట్ర ప్రభుత్వం చొరవతో నిధులు మంజూరుశాశ్వతంగా తీరనున్న సమస్యభవిష్యత్ అవసరాల దృష్ట్యా చర్యలునిర్మాణానికి ప్రస్తుత ప్లాంట్ వద్ద స్థల పరిశీలన వరంగల్ చౌరస్తా, మే 25: వ�
చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్అంబేద్కర్ భవన్లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీనయీంనగర్, మే 24 : దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలకు నిలయంగా తెలంగాణ రాష్ట్రం నిలిచిందని చీఫ్విప్ �
ఉద్యోగులు సమష్టిగా పనిచేయాలికేయూ వీసీప్రొఫెసర్ టీ రమేశ్బాధ్యతలు స్వీకరించిన ఉప కులపతిభీమారం, మే 23 : కాకతీయ యూనివర్సిటీ 14వ వైస్ చాన్సలర్ గా ప్రొఫెసర్ తాటికొండ రమేశ్ బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం క
నిరాశ్రయులకు అండగా నిలుస్తున్నపోలీసులువిపత్కర సమయంలో మేమున్నామంటూ భరోసాహన్మకొండ సిటీ, మే 21 : కరోనా విజృంభిస్తున్న సమయంలో పోలీసులు నిరాశ్రయులకు అండగా నిలుస్తున్నారు. విపత్కర పరిస్థితిలో తమను తాము రక్ష�
ధర్మసాగర్, మే 21: కొవిడ్పై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే రాజయ్య సూచించారు. మండలంలోని పెద్దపెండ్యాలలో శుక్రవారం ఎంపీపీ నిమ్మ కవిత ప్రత్యేక చొరవతో గ్రామంలోని జడ్పీఎస్ఎస్ పాఠశాలలో వైద్య శి
వర్ధన్నపేట/రాయపర్తి, మే 19 : కరోనా నేపథ్యంలో వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేదిలేదని జిల్లా కలెక్టర్ ముండ్రాతి హరిత హెచ్చరించారు. బుధవారం వర్ధన్నపేటలోని సీహెచ్సీని, రాయపర్తిలోని ప్రాథమిక ఆరోగ్
నల్లబెల్లి, మే 19 : కరోనా కాలంలోనూ పేదలను తెలంగాణ సర్కారు ఆదుకుంటున్నదని జడ్పీలో టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్, నల్లబెల్లి జడ్పీటీసీ పెద్ది స్వప్న అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం లో పలు గ�