చిట్యాల, జూలై 17 : రెండు నెలల క్రితం తల్లి కరోనాతో మృతి చెందగా మనోవేదనకు గురైన ఓ బాలిక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన మండలంలోని ఒడితల గ్రామంలో జరిగింది. ఎస్సై వీరభద్రరావు తెలిపిన వివరాల ప్రకార�
జిల్లాలో 6 వేల ఎకరాల్లో సాగుకు సన్నాహాలురైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న అధికారులువర్ధన్నపేట, జూలై 14 : రైతులు దీర్ఘకాలికంగా ప్రయోజ నం పొందే ఆయిల్ పామ్ సాగుకు జిల్లాలో అధికారులు ప్రణాళికలను సిద్ధ�
మెగా పార్కు ఏర్పాటుకు కృషి చేయాలిఅదనపు కలెక్టర్ హరిసింగ్నర్సంపేట/చెన్నారావుపేట, జూలై 14: మొక్కల పెంపకాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించాలని అదనపు కలెక్టర్ హరిసింగ్ అన్నారు. మండలంలోని రామా రం
ఎల్ఎండీ నుంచి స్విచ్ఛాన్ చేసి నీటిని వదిలిన మంత్రి గంగుల కమలాకర్నేడు అర్బన్ జిల్లాకు చేరుకోనున్న జలాలురైతులు జాగ్రత్తగా వాడుకోవాలి: సీఈ వీరయ్యఎల్ఎండీ నుంచి స్విచ్ఛాన్ చేసి నీళ్లు వదిలిన మంత్రి �
మొదటి విడుత 296 కార్డులు మంజూరువర్ధన్నపేటలో 800కు పైగా దరఖాస్తులుఆనందంలో లబ్ధిదారులువర్ధన్నపేట, జూలై 11 : రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నది. పేదలకు నిత్యావసర సరుకులను అ
పల్లెల్లో మౌలిక వసతుల మెరుగు పరిశుభ్రంగా మారుతున్న గ్రామాలు అడిషనల్ కలెక్టర్ హరిసింగ్ కొనసాగుతున్న ‘పల్లెప్రగతి’ పనులు దామెర, జూలై 9: పల్లెప్రగతి పనులతో గ్రామాల్లో మౌలిక వసతులు మెరుగుపడి ఆదర్శంగా ర�
పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆత్మకూరులో రైతు వేదిక ప్రారంభం ఆత్మకూరు, జూలై 8: వ్యవసాయాన్ని పండుగలా మార్చి న ఘనత సీఎం కేసీఆర్దేనని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండల కేంద్రంలో రూ. 22లక్షల�
స్టేషన్ఘన్పూర్, జూలై 8: మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి 70వ జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. నియోజకవర్గ కేంద్రంలోని శ్రీపద్మావతి కన్వెన్షన్హాల్లో టీఆర్ఎస్ జిల్లా నాయకుడు బెలిదె వెంకన్న ఆధ
ఒంటిమామిడిపల్లి ప్రభుత్వ పాఠశాలలో బోర్డు ఏర్పాటు ఎక్కువ మంది విద్యార్థులుంటే న్యాయం చేయలేమనే ఈ నిర్ణయం: ఎస్ఎంసీ ఐనవోలు, జూలై 8 : మండలంలోని ఒంటిమామిడిపల్లి జడ్పీహెచ్ పాఠశాలలో ఇతర గ్రామాల విద్యార్థులకు
దుగ్గొండి, జూలై 8: కరోనా బారిన పడిన పేద కుటుంబాలకు సాయం చేయడం అభినందనీయమని మందపల్లి ప్రత్యేకాధికారి హరిదాస్యం వెంకటేశ్వర్లు అన్నారు. నిరుపేద కుటుంబాలు, వలస కూలీలు, కరోరా బాధిత కుటుంబాలకు లోడి బహుళార్థ స్వ
స్కూళ్లలో తీరొక్క మొక్కలు నాటాలి కాలుష్య నివారణకు చెట్లు దోహదం డీఈవో వాసంతి దామెర, జూలై 8: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఆహ్లాదకర వాతావరణం నెలకొందని డీఈ�
ఉత్సాహంగా పాల్గొంటున్న సబ్బండ వర్గాలు పల్లెల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా పనులు చెత్తాచెదారం తొలగించడంతో శుభ్రంగా వీధులు విరివిగా మొక్కలు నాటుతూ హరిత తెలంగాణ వైపు అడుగులు పచ్చదనం, పరిశుభ్రతతో పాటు అభివృ�