రూ.6లక్షల విలువైన 9 బైకులు స్వాధీనంవివరాలు వెల్లడించిన పోలీస్ కమిషనర్ తరుణ్జోషిహన్మకొండ సిటీ, ఆగ స్టు 5 : ద్విచక్రవాహనాల దొంగను మట్టెవాడ పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి సుమారు రూ.6లక్షల విలువైన 9 బైక్�
క్యాంపు కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలిఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డినర్సంపేట, ఆగస్టు 5: పట్టణంలోని మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ ఇస్తున్నట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి తెలిపారు. గురువారం ఆయన ప�
కశ్మీర్కు లేని అడ్డు తెలుగు రాష్ర్టాలకు ఎందుకు? పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి బీజేపీ కౌవ్ బెల్ పార్టీ దక్షిణ భారతదేశ ప్రజలపై ఆ పార్టీ వివక్ష రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినో�
వారి జీవన ప్రమాణాలను మెరుగు పరిచేందుకే సబ్ కమిటీ సంపూర్ణ పరిరక్షణ బాధ్యత ప్రభుత్వమే చూసుకుంటుంది రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మంత్రి సత్యవతి రాథోడ్తో కలిసి బాలసదన్ సందర్�
ఆదర్శనగర్లో కొనసాగుతున్న పనులు రూ.కోటితో సీసీ రోడ్ల నిర్మాణం రెండు కమ్యూనిటీ హాళ్లకు ప్రతిపాదనలు ఖిలావరంగల్, ఆగస్టు 2 : మహానగర పాలకసంస్థలోని విలీన గ్రామాల్లో అభివృద్ధి పరుగులు పెడుతోంది. మౌలిక వసతుల క�
చేనేత రంగానికి మంచి రోజులు ఇప్పటికే పలు పథకాలు అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం హర్షం వ్యక్తం చేస్తున్న కార్మిక లోకం శాయంపేట, ఆగస్టు 2 : చేనేత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు బీమా పథకాన్ని అమలు చేస్తామని
చెన్నారావుపేట, ఆగస్టు 2 : మండల కేంద్రంలోని పీహెచ్సీలో సోమవారం కరో నా టీకా మొదటి డోస్ 106 మందికి, రెం డో డోస్ 84 మందికి మొత్తం 190 మందికి టీకా వేశామని వైద్యాధికారి డాక్టర్ ఉషారాణి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె �
టీఎన్జీవోస్కు అనుబంధంగా అర్చక జేఏసీ టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్ వరంగల్, ఆగస్టు 2 : తెలంగాణ ప్రభుత్వం హయాంలోనే అర్చక ఉద్యోగులకు సముచిత స్థానం దక్కిందని టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడ
కట్టను రియల్టర్లు ధ్వంసం చేశారని రైతుల ఫిర్యాదు మరమ్మతు చేయించిన అధికారులు పోచమ్మమైదాన్, ఆగస్టు 1 : వరంగల్ దేశాయిపేట శివారులోని మద్దల చెరువు కట్ట వివాదం సమసిపోయింది. పంట పొలాలకు ఆధారమైన చెరువు కట్టను క�
వాతావరణ సమతుల్యత కోసమే పల్లెప్రకృతి వనాలు అన్ని మండలాల్లో స్థలాల ఎంపిక పూర్తి త్వరలోనే మొక్కలు నాటే కార్యక్రమం డీఆర్డీవో ఎం సంపత్రావు వర్ధన్నపేట(సంగెం), జూలై 31: మండలానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేస్తున్న
భీమారం, జూలై 31 : సామాజిక సేవారంగంలో విశిష్ట సేవలందించిన యువతకు కేంద్ర ప్రభుత్వ క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇచ్చే అత్యున్నత పురస్కారం జాతీయ ఉత్తమ యువజన అవార్డుకు కాకతీయ యూనివర్సిటీ ఆంగ్లవిభాగం
పోటీ చేయాలనుకుంటే అది వారి వ్యక్తిగతం సమైక్య పాలనలోఉత్సవ విగ్రహాలుగా ఎంపీటీసీలు ప్రభుత్వం ముందు 36 డిమాండ్లు ఉంచాం ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటున్నాం.. రాజకీయ లబ్ధికోసమే కొందరి ఆరాటం తెలంగాణ ఎంపీటీసీల