రైతన్నల వినూత్న పంథావిభిన్న రకాల పంటలతో ముందుకుఉత్పత్తులు పెరిగే విత్తన రకాల సాగుప్రత్యేకంగా ఎర్రబెండ, విత్తన వంకాయ, బ్లాక్ రైస్కొత్త పద్ధతులతో లాభాలు గడిస్తున్న అన్నదాతలువరంగల్, జూలై 30 (నమస్తే తెలం
విద్యార్థుల భవితకు విజ్ఞానజ్యోతి‘వరంగల్ నవోదయ’కు వరుసగా రెండో ఏడాది దక్కిన అవకాశందేశవ్యాప్తంగా 50 విద్యాలయాల ఎంపిక2020లో 12వ తరగతికి, ఈసారి 10, 11వ క్లాసు విద్యార్థులకు విద్యాభ్యాసంబాలికలకు ఉపకార వేతనం, ఉచిత
జమానతు పడ్డందుకు నిలిపివేశారని దడువాయిల ఆవేదన ఎనుమాముల మార్కెట్ ప్రధాన కార్యాలయం ఎదుట పెట్రోల్ బాటిల్తో నిరసన కాశీబుగ్గ, జూలై 29 : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ పరిధిలో సుమారు 125మంది దడువాయి కార్�
కాజీపేట, జూలై 28 : ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో పలువురు తెలంగాణ ఉద్యమకారులపై నమోదైన రైలు హైజాక్ కేసును బుధవారం నాంపల్లి కోర్టు కొట్టి వేసింది. ఉద్యమకారులు ఒక్కొక్కరికి రూ. 3వేల జరిమానా విధించింది. ఈ సందర్�
దేశానికే తలమానికం తెలంగాణకరోనా కష్టకాలంలోనూ ఆగని సంక్షేమంకేసీఆర్ పాలనలో మనం ఉండడం అదృష్టంత్వరలో కొత్త పింఛన్లుదళితబంధుతో దళితుల జీవితాల్లో వెలుగులుమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతొర్రూరు, రాయపర్తి,
ప్రపంచ వారసత్వ జాబితాలోచోటుపై సంతోషంగా ఉందిచారిత్రక కట్టడాల అభివృద్ధికి ఇంకా పనిచేయాల్సి ఉందికాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు బీవీ పాపారావుహన్మకొండ, జూలై 26: రామప్పకు ప్రపంచ వారస త్వ సంపద గుర్త�
ఐదేళ్లలో 25 వేల మందికి పోలీస్ ఉద్యోగాలుఅడిషనల్ డీజీపీ వీవీ శ్రీనివాసరావుమామునూరు పీటీఎస్లో దీక్షంత్ పరేడ్కరీమాబాద్, జూలై 24 : తెలంగాణ రాష్ట్రంలో పోలీస్శాఖను ప్రభుత్వం బలోపేతం చేస్తున్నదని అడిషనల�
నాలుగు రోజులుగా ఎడతెరిపి లేని వానశుక్రవారం గెరువిచ్చినా రాత్రి వరకు కుండపోతచెరువులు, కుంటలకు జలకళమత్తళ్లు దుంకుతున్న నీటి వనరులుపొంగిపొర్లుతున్న వాగులు, వంకలుగోదావరి ఉగ్రరూపంకాళేశ్వరం వద్ద రెండో ప్�
నయీంనగర్ పెద్దమోరీని పరిశీలిస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ నర్సంపేట/ నయీంనగర్ / ఆత్మకూరు, జూలై 23 :రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాల
వర్షాలతో ఆస్తి, ప్రాణనష్టం జరుగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలిగోదావరి ఉధృతి పెరిగే అవకాశం ఉందిపరీవాహక ప్రజలను అలర్ట్ చేయండిమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుటెలీకాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు దిశానిర్
ఎంజీఎం దవాఖానలో మెరుగైన సేవలు 50 పడకలతో ప్రత్యేక వార్డు నిరంతర పర్యవేక్షణ, అవసరానికి తగినట్లు వైద్యసేవలు అందుబాటులో రెండు ఎండోస్కోపీ యంత్రాలు బాధితులకు ఉచితంగా ఖరీదైన మందులు వరంగల్ చౌరస్తా, జూలై 20 : కరోన�
సుమారు రూ.2వేల కోట్లు కేటాయింపుత్వరలో ప్రభుత్వానికి నివేదిక, టెండర్ల ప్రక్రియప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్న సీఎం కేసీఆర్మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుహన్మకొండ, జూలై 19 : తెలంగాణ ప్రభుత్వం ప�
రాయపర్తి, జూలై 17: మండలకేంద్రంలో పది ఎకరాల స్థలంలో ఏర్పాటు చేయబోయే బృహత్ పల్లెప్రకృతి వనాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని వరంగల్ ఆర్డీవో సీహెచ్ మహేందర్జీ సూచించారు. శనివారం తహసీల్దార్ కుసుమ సత్యనారాయ�