జిల్లాలో 3 సర్పంచ్ స్థానాలు, 29 వార్డులు ఖాళీ..ఉప ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయంపోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు డ్రాఫ్ట్..14న తుది జాబితావరంగల్రూరల్, ఏప్రిల్ 6 (నమస్తేతెలంగాణ): జిల్లాలో ఖాళీగా ఉన్న స�
అన్నదాతలు ఇబ్బంది పడొద్దనేధాన్యం కొనుగోళ్లుసీఎం కేసీఆర్ రైతు బాంధవుడుతాలు, తేమ లేకుండా కేంద్రాలకు తేవాలికరోనా నివారణకు శానిటైజర్లు, మాస్కులు అందుబాటులో ఉంచాలిమంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు,సత్యవ�
గీసుగొండ, ఏప్రిల్ 5 : ఆదర్శ గ్రామం గంగదేవిపల్లిలో సోమవారం ఎనిమిది మంది ట్రైనీ కలెక్టర్ల బృందం పర్యటించింది. గ్రామంలోని వాటర్ప్లాంట్, జీపీ భవనం, శిక్షణ కేంద్రం, నర్సరీని సందర్శించి పరిశీలించింది. అనంతరం
మగ కవలలకు జన్మినిచ్చిన తల్లిములుగురూరల్, ఏప్రిల్ 5: ఏటూరునాగారం మండలం బుట్టాయిగూడెం గ్రామానికి చెందిన మహిళకు సోమవారం 108 సిబ్బంది పురుడు పోయగా, ఆమె మగ కవల శిశువులకు జన్మనిచ్చింది. వివరాలిలా ఉన్నాయి. గ్రా�
కరోనాతో ప్రత్యామ్నాయం వైపు ప్రైవేట్ ఉద్యోగులుఫిష్పాండ్స్ ఏర్పాటుపై ఆసక్తిఖర్చు తక్కువ.. లాభాలు ఎక్కువసబ్సిడీని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు..చెన్నారావుపేట, ఏప్రిల్ 4: ఉన్నత చదువులు చదివినా.. ఉపాధి
హన్మకొండ సిటీ, ఏప్రిల్ 4 : వరంగల్ సీపీగా హైదరాబాద్ ఎస్బీ జాయింట్ కమిషనర్ పని చేస్తున్న ఐపీఎస్ తరుణ్ జోషిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ పనిచేస్తున్న ప్రమోద్�
ఆగస్టు 19, 20వ తేదీల్లో పరీక్షలుటీఎస్, ఏపీ రాష్ర్టాల్లో 14 ఆన్లైన్ పరీక్ష కేంద్రాలుభీమారం, ఏప్రిల్ 3 : తెలంగాణ రాష్ట్ర ఐసెట్-2021 ఎంట్రన్స్ టెస్ట్ ఆగస్టు 19, 20వ తేదీల్లో నిర్వహించనున్నట్లు కన్వీనర్ ప్రొఫెస
రానున్న హరితహారంలో పట్టణంలో 1.32లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంనర్సరీల్లో అధిక సంఖ్యలో నీడనిచ్చే, పండ్లు, పూల మొక్కల పెంపకంసంరక్షణకు ప్రత్యేక చర్యలు..హరితవనంగా మారనున్న మున్సిపాలిటీవర్ధన్నపేట, ఏప్రిల్ 2: ము
ఆత్మకూరు, ఏప్రిల్ 2: మండలంలోని కామారం గ్రామం నుంచి లక్ష్మీపురం వరకు డబుల్రోడ్డు నిర్మాణానికి రూ. 4.56 కోట్లు, కామారంలో బ్రిడ్జి నిర్మాణానికి రూ. 3.10 కోట్ల నిధులు కేటాయించినందుకు సీఎం కేసీఆర్, మంత్రి ఎర్రబెల