జిల్లా టాస్క్ఫోర్స్ టీం సభ్యులుకృష్ణకాలనీ, ఏప్రిల్ 1 : భూపాలపల్లి మున్సిపల్ పరిధిలో అక్రమంగా వెంచర్లు చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా టాస్క్ఫోర్స్ టీం సభ్యులు హెచ్చరించారు. గ�
గీసుగొండ, ఏప్రిల్ 1 : కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి రథోత్సవం గురువారం రాత్రి కనుల పండువగా జరిగింది. ఆలయ ప్రాంగణంలోని రథాన్ని అర్చకులు ఉదయం పూజలు చేసి, ప్రత్యేకంగా అలంకరించారు. భూ, నీలాదేవీ సమేత లక్ష్మీనర్
పరకాల, ఏప్రిల్ 1 : తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలోని గ్రామాల రూపురేఖలు మారాయని, పట్టణాలకు వలసవెళ్లిన వారు తిరిగి గ్రామాలకు వచ్చారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గురు�
రైతులు దిగులు పడొద్దు.. సన్నవడ్లు పండిస్తే మేలుకరోనాపై జాగ్రత్తగా ఉండాలిసీఎం మార్గదర్శనం వల్లే రాష్ర్టానికి 12 కేంద్ర అవార్డులువిలేకరుల ససమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుధాన్యం కొనుగోళ్లు, ఇంటి�
మంగపేట, ఏప్రిల్ 1 : మండలంలోని వాగొడ్డుగూడెం పంచాయతీ పరిధి లక్ష్మీనర్సాపురంలో నాగులమ్మ జాతరలో ప్రధాన ఘట్టమైన నాగులమ్మ ఆగమనం గురువారం సాయంత్రం గిరిజన సంప్రదాయం ప్రకారం జరిగింది. ఉపవాస దీక్షతో పూజారులు, వ�
సకల సౌకర్యాలతో అభివృద్ధి పథంలో గ్రామంకొత్త జీపీ ఏర్పాటుతో తీరిన సమస్యలుమండలంలోనే మొదటి ఓడీఎఫ్ విలేజ్సర్పంచ్ ప్రత్యేక శ్రద్ధ, ప్రజల భాగస్వామ్యంఅందరి సహకారంతో ఆదర్శంగా పల్లెమహబూబాబాద్ జిల్లా నర్స�
పర్యాటక రంగ అభివృద్ధికి తోడ్పాటుచీఫ్ విప్ వినయ్భాస్కర్ ప్రయత్నంమంత్రి కేటీఆర్కు ప్రత్యేకంగా విజ్ఞప్తిహైదరాబాద్ తరహా కేటాయించాలని లేఖవరంగల్, మార్చి 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): చారి త్రక వరంగల�
మల్లికుదుర్ల నుంచి వెంకటేశ్వర్లపల్లె రహదారికి రూ.12 కోట్లు మంజూరుశంకుస్థాపన చేసి రెండు సంవత్సరాలు పూర్తిఇబ్బందులు పడుతున్న ప్రజలువేలేరు, మార్చి 28 : మండలంలో మల్లికుదుర్ల గట్టుమల్లికార్జున స్వామి ఆలయం ప్
ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డినర్సంపేట, మార్చి 28: విశ్వవిద్యాలయాల అభివృద్ధికి, విద్యా ప్రమాణాల పెంపునకు తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. ఆదివారం నర్సంపేట ప్రభుత్వ డిగ�
హన్మకొండ సిటీ, మార్చి 28 : అదనపు ఎస్పీ నుంచి నాన్క్యాడర్ ఎస్పీగా ఉద్యోగోన్నతి పొంది, ఈస్ట్జోన్ డీసీపీగా బాధ్యతలు స్వీకరించిన కొల్లి వెంకటలక్ష్మి ఆదివారం వరంగల్ పోలీస్ కమిషనర్ పీ ప్రమోద్కుమార్ను