మడికొండ, ఏప్రిల్ 18 : గ్రేటర్ ఎన్నికల్లో కార్యకర్తలు కలిసికట్టుగా పని చేసి టీఆర్ఎస్ను గెలిపించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ కోరారు. 64వ డివిజన్కు చెందిన నాయకులతో ఆదివారం తన నివాసంలో ఎన్నికలప
కరీమాబాద్, ఏప్రిల్ 16 : బాధితులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. కరీమాబాద్ ప్రాంతానికి చెందిన వంగరి చందన తండ్రి వంగరి సురేశ్ కొంత కాలంగా అనారోగ్యంత�
ప్రతి డివిజన్లో పట్టణ ప్రకృతి వనాలుమూడు డివిజన్లకో నర్సరీ.. గ్రీన్ లెగస్సీలు, వనితా వనాలుగ్రీన్ బడ్జెట్తో నగరమంతా పచ్చదనంవరంగల్, ఏప్రిల్ 16 : నగరాల్లో పచ్చదనం కోసం నిధుల కొరత లేకుండా ఉండేందుకు స్థాన
చెన్నారావుపేట, ఏప్రిల్ 15: ఎమ్మార్సీ కేంద్రంలో మండలంలోని ప్రైవేట్ పాఠశాలల టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది వివరాలను గురువారం మండల టీం సభ్యులైన తహసీల్దార్ పూల్సింగ్చౌహన్, ఎంఈవో రత్నమాల, స్కూల్ కా�
కరీమాబాద్, ఏప్రిల్ 15 : ప్రస్తుతం వాహనాల వాడకం పెరిగింది. దీంతో వాటి టైర్లు పంక్చర్ అయినా రిపేర్ అయినా చేసే షాపులు కూడా పెరిగాయి. కానీ గతంలో వరంగల్లో వాహనం పంక్చర్ అయ్యిందంటే చాలు ప్రతి ఒక్కరికీ టక్కు
నర్సంపేట రూరల్, ఏప్రిల్ 12 : 45 సంవత్సరాలు దాటిన వారు కొవిడ్-19 వ్యాక్సిన్ వేయించుకోవాలని భాంజీపేట పీహెచ్సీ వైద్యాధికారి భూపేశ్ అన్నారు. మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం వ్యాక్సినేషన్ కార�
వరంగల్లో సుడిగాలిలా మంత్రి కేటీఆర్ పర్యటనఉదయం 9 నుంచి రాత్రి 9గంటల వరకు బిజీ12గంటల్లో సుమారు 40కి పైగా కార్యక్రమాలుక్షణం తీరిక లేకుండా రిబ్బన్ కటింగ్లుటూర్ సక్సెస్తో శ్రేణుల్లో జోష్..వరంగల్/హన్మక�
భవిష్యత్ అంచనాలకు తగ్గట్టుగా అభివృద్ధినగరానికి నియో మెట్రో రైలు తీసుకొస్తాంమామునూరు ఎయిర్పోర్ట్ బాధ్యత నాదే..రూ.1589 కోట్లతో ఇంటింటికీ రోజూ తాగునీరుగ్రేటర్లో ఉగాదికి ముందే అభివృద్ధి పండుగబల్దియాపై
భీమారం, ఏప్రిల్11: బడుగు, బలహీన వర్గాల స్ఫూర్తి ప్రదాత, సామాజిక ఉద్యమకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయ సాధనలకు అందరం కృషిచేయాలని కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కే పురుషోత్తం అన్నారు. ఆదివా�
ఎన్నడూ రాని కాంగ్రెసోళ్లు పబ్లిసిటీ కోసం రాద్ధాంతం చేస్తున్నారు అంబేద్కర్ నగర్ వాసులుహన్మకొండ, ఏప్రిల్ 11: ‘ఆపదలో ఉన్నప్పుడు ఎన్నడూ రాని కాంగ్రెస్ వాళ్లు పబ్లిసిటీ కోసం మమ్మల్ని వాడుకుంటున్నారని’ �
దామెర, ఏప్రిల్ 11: మండల కేంద్రంలోని పీహెచ్సీలో రోగులకు విశిష్ట సేవలు అందుతున్నాయి. ఏ రోగమొచ్చినా ఇక్కడికి వస్తే పరీక్షలు చేసి మందులు ఇస్తే ఇట్టే నయమవుతుందని అంటున్నారు గ్రామాల ప్రజలు. 1984 సంవత్సరంలో కేంద�