పర్వతగిరి, ఏప్రిల్ 25 : కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పాఠశాలలు మూతబడి తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రైవేట్ టీచర్లకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలిచిందని సర్పంచ్లు గటిక సుష్మ, వర్కాల రమేశ్ తెలిపారు. ఆద�
అందుబాటులోకి కార్పొరేట్ స్థాయి వైద్యసేవలుప్రభుత్వ దవాఖానల్లో వెంటిలేటర్లుఎంజీఎంలో 1100 ఆక్సిజన్ పడకలుప్రాణాలు నిలుపుతున్న డయాలసిస్వరంగల్ ఉమ్మడి జిల్లాలో నాలుగు కేంద్రాలువరంగల్, ఏప్రిల్ 25 (నమస్త
27 సాయంత్రం వరకే ప్రచారంరాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారధివరంగల్, ఏప్రిల్ 24 : ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పటిష్ట ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి అధికారులను ఆదేశించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రతి ఎకరాకూ నీరందిస్తున్న గొప్ప సీఎం కేసీఆర్ఎన్నికల ప్రచారంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్యే ధర్మారెడ్డిగీసుగొండ, ఏప్రిల్ 24 : ‘మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార
నర్సంపేట, ఏప్రిల్ 23: కరోనా వ్యాక్సిన్ను తప్పనిసరిగా తీసుకోవాలని నర్సంపేట ఏరియా ఆస్పత్రి ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ జాన్సన్ సూచించారు. పట్టణంలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్�
పరకాల, ఏప్రిల్ 23: కరోనా వైరస్ కట్టడికి జిల్లావ్యాప్తంగా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా అన్ని వీధులు, వార్డుల్లో మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో సోడియం హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ చేస్తున్�
వర్ధన్నపేట, ఏప్రిల్ 22: గోసంపద రైతులకు ఎంతో మేలు చేస్తుందని తెలంగాణ రాష్ట్ర గోశాల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్అగర్వాల్ అన్నారు. పట్టణానికి చెందిన 10 మంది రైతులకు ఒక్కొక్కరికి రెండు చొప్పున 20 లేగదూ
చేతికొచ్చే దశలో పంటలకు తీవ్ర నష్టంనేలరాలిన మామిడి,వరి, మక్కజొన్న, తడిసిన మిర్చిఇండ్లు, రోడ్లపై కూలిన చెట్లుఆందోళన చెందుతున్న కర్షకులునల్లబెల్లి/చెన్నారావుపేట, ఏప్రిల్ 22 : అకాల వర్షం ఆగం చేసింది. వడగళ్ల �
సముద్రాలలో వ్యక్తి దారుణ హత్యభార్య, ఆమె మేనబావే హంతకులువివాహేతర సంబంధమే హత్యకు కారణంరెండు గంటల్లో ఛేదించిన పోలీసులుస్టేషన్ఘన్పూర్, ఏప్రిల్ 21 : మండలంలోని సముద్రాల గ్రామానికి చెందిన మహ్మద్ హాజీమియ�
ఎంజీఎంలో మరిన్నిసదుపాయాలు కల్పించాలి నోడల్ అధికారుల వద్ద తాజా సమాచారం ఉండాలి అదనంగా మరో250 బెడ్స్ ఏర్పాటు చేయాలి హెల్ప్డెస్క్ నంబర్ 9490611938పై ప్రచారం చేయాలి సమీక్షలో కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు హన్�
స్వరాష్ట్రంలో సాగుకు భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. మిషన్ కాకతీయ పేరుతో చెరువులు, కుంటల పూడికతీత.. అస్తవ్యస్తంగా ఉన్న రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన.. ఎకరానికి రూ.10వేలు చొప్పున పంట పెట�
వరంగల్ చౌరస్తా, ఏప్రిల్ 20 : వరంగల్ విశ్వకర్మవీధికి చెందిన చందుల యశస్వి నృత్య కళారంగంలో నేషనల్ అవార్డు-2021ను అందుకుంది. హైదరాబాద్ చిక్కడపల్లి త్యాగరాయ జ్ఞానసభ వేదికగా నార్త్ ఢిల్లీ కల్చరల్ అకాడమీ వా
వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్మడికొండ, ఏప్రిల్ 19 : కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ పిలుపునిచ్చారు. ధర్మసాగర్ కో ఆపరేటివ్ �