వరంగల్ నగరంలోని కరడుగట్టిన కిరాత హంతకులు రాజకీయ ముసుగులో పెట్రేగిపోతున్నారు. అధికార పార్టీ నేతల అండతో తమ పాత నేరప్రవృత్తితో సుపారీ తీసుకొని కిడ్నాప్లు, హత్యలు, హత్యా యత్నాలు, దాడులకు పాల్పడుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టడం లేదు. గతంలో మంజూరైన పనులకు బిల్లు లు చెల్లించడం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇదే పరిస్థితి ఉన్నది. నిధుల మంజూరు లేకపోవడంతో వరం
వరంగల్ మహానగరంలో నేడు, రేపు రెండు రోజుల పాటు మెగా ఆటో షో నిర్వహించనున్నారు. హనుమకొండ హయగ్రీవాచారి గ్రౌండ్లో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం శనివారం ఉదయం 10.30 గంటలకు ప్ర�