నానా తంటాలు పడి పసుపు పంట పండించి అమ్ముకుందామంటే గిట్టుబాటు ధర రాక రైతులు లబోదిబోమంటున్నారు. పెట్టిన పెట్టుబడి కుడా రావడం లేదని వాపోతున్నారు. ఈ-నామ్తో కరీదు వ్యాపారులు ఆన్లైన్లో టెండర్ వేయడంతో ధరలు
పత్తి పంట ధర రోజురోజుకూ పడిపోతున్నది. ధర లభించకపోవడంతో పత్తి రైతులు దిగాలు చెందుతున్నారు. గత ఏడాదితో పోల్చితే దిగుబడి తగ్గడంతోపాటు ధరలు కూడా తగ్గాయి. అక్టోబర్ 30న క్వింటాల్ పత్తికి అత్యధికంగా రూ.7వేల 160 ప�