Minister KTR : గ్రేటర్ వరంగల్కు మరో 250 కోట్ల ప్రత్యేక నిధులు ఇస్తామని, ఈ 250 కోట్ల నిధులతో నగర ప్రజలకు తక్షణ ఉపశమనం లభించే అత్యంత కీలకమైన మౌలిక వసతులను కల్పిస్తామని పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావు(Minister KTR) అన్నారు. గ�
వరద సృష్టించిన బీభత్సానికి సర్వం కోల్పోయిన ప్రజలకు సర్కారు భరోసానిస్తోంది. ఇల్లు, పొలాలు, పాడి పశువులు, అయినవాళ్లు దూరమై ఆగమైన కుటుంబాలను ఓదార్చి మేమున్నామని ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం ధైర్యం చ�
రాజకీయం చేయకుండా చేతనైతే వరద బాధితులకు భరోసా కల్పించాలని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. శుక్రవారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 9, 10, 11, 29 డివిజన్లలో వరద ముంపు ప్రాంతాల్లో కలెక్టర్ సిక్త