వరంగల్ సీకేఎం హాస్పిటల్లో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం మరోమారు బయటపడింది. ప్రసూతి కోసం వస్తే ప్రాణాలు పోయే స్థితికి తీసుకొచ్చారని ఆరోపిస్తూ బాధితురాలి బంధువులు హాస్పిటల్ ప్రధాన ద్వారం ఎదుట బైఠాయ�
వరంగల్లోని చందా కాంతయ్య మెమోరియల్ (సీకేఎం) ఆస్పత్రిని సిబ్బంది కొరత వేధిస్తున్నది. స్కానింగ్ యంత్రాలు అందుబాటులో ఉన్నా టెక్నీషియన్ లేకపోవడంతో గర్భిణులు ఇబ్బందులు పడుతున్నారు.
అప్పుడే పుట్టిన శిశువుకు శ్వాస తీసుకోవడం కష్టమైంది. సమస్య తీవ్రతను గుర్తించిన వైద్యులు.. ఎంజీఎంలోని పీడియాట్రిక్ వార్డుకు తరలించాలని నిర్ణయించి వెంటనే 108కు సమాచారం అందించారు. అంబులెన్స్ సిబ్బంది తక్ష
ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా మహిళలకు గర్భస్త, ప్రసూతి వైద్య సేవలు అందిస్తున్న సీకేఎం వైద్యశాలకు త్వరలోనే అధునాతన బెడ్స్ అందుబాటులోకి రానున్నాయి. కేసీఆర్ సర్కారు అమలు చేసిన పథకాలతోపాటు రవాణా సౌకర�
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా గర్భస్థ శిశువు ఎదుగుదలను గుర్తించే టిఫా స్కానింగ్ యంత్రాలను ప్రసూతి వైద్యశాలల్లో ఏర్పాటు చేస్తున్నది.