చారిత్రక నగరం ఓరుగల్లు ప్రజల కొంగు బంగారమైన భద్రకాళీ అమ్మవారికి మాడ వీధుల హారాన్ని అలంకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. కాకతీయుల కాలం నాటి భద్రకాళి గుడి చుట్టూ మాడవీధులు, ప్రాకారం, న�
భద్రకాళీ భద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఆరో రోజు గురువారం ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, పల్లకీసేవ, సాయంత్రం శేష వాహనంపై ఊరేగించారు. పెరిక సంఘం నాయకులు డీ నరేందర్, డీ కుమారస్వ�
నాడు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న సిరిసిల్ల పట్టణం స్వరాష్ట్రంలో ప్రగతి పథంలో దూసుకుపోతున్నది. రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ చొరవతో పట్టణం సరికొత్తగా మారింది.