ఆధార్ ధృవీకరణ పొందిన యూజర్లకు మాత్రమే తత్కాల్ రైలు టికెట్లు బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించనున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. జూలై 1 నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుందని తెలిపింది.
మీకు వాటర్ బోర్డు ట్యాంకర్ కావాలా? ఐతే ఇప్పటికిప్పుడు బుక్ చేసుకుంటే రెండు రోజుల నిరీక్షణ తప్పదు ..ఎందుకంటారా వాటర్ ట్యాంకర్ కోసం రోజుకు దాదాపు వందలాది మంది వెయింటింగ్ లిస్ట్లో ఉంటున్నారు.
Indian Railway | దేశంలోనే పెద్ద ప్రజా రవాణా వ్యవస్థ భారతీయ రైల్వే. అందుకే రైల్వేను లైఫ్లైన్గా పిలుస్తుంటారు. నిత్యం కోట్లాది మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తుంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే దే�