రైతన్నకు యూరియా కోసం పడిగాపులు తప్పడం లేదు. పంటలకు సరిపడా యూరియా అందకా అవస్థలు పడుతున్నారు. అనుకున్న సమయానికి యూరియా దొరక్క ప్రైవేట్లో అధిక మొత్తంలో డబ్బులు చెల్లించి యూరియా కొనుగోలు చేసి పంటలు కాపాడుక�
ఏ సొసైటీ గోదాం వద్ద చూసినా రైతులు ఉదయం నుంచే యూరియా బస్తాల కోసం ఎదురు చూస్తూ కనిపిస్తున్నారు. మండల కేంద్రంలోని కేశవపెరుమాళ్ల స్వామి ఆలయం సమీపంలో ఉన్న ఐకేపీ గోదాం, తిమ్మాపూర్ సొసైటీ పరిదిలోని గోదాంకు సో�
తాడిచర్ల బ్లాక్ -2 ముత్తారం మండలం ఖమ్మంపల్లి ఇసుక క్వారీలో ఇసుక వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు మారింది. ఉచితంగా ఇసుక లోడింగ్ చేయాల్సి ఉన్న లారీకి రూ. 3వేల నుంచి రూ.5వేల దాకా ముక్కు పిండి వసూలు చేస్తున్నా�
శ్రీనగర్: భారత్లోకి చొరబడేందుకు జమ్ముకశ్మీర్ సరిహద్దులోని నియంత్రణ రేఖ వెంబడి సుమారు 200 మంది ఉగ్రవాదులు వేచి ఉన్నారని ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది శుక్రవారం తెలిపారు. భారత