తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం చొరవ తీసుకోవాలని కోరుతూ సింగరేణి అధికారులు ఏరియా జీఎం కార్యాలయాల ఎదుట చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారం ఐదో రోజుకు చేరాయి. ఈ సందర్
ఎన్టీపీసీ ఉద్యోగుల మెరుగైన వేతన సవరణ కోసం ఈ నెల 25న జరిగే రామగుండం ఎన్టీపీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో బీఎంఎస్ అనుబంధ ఎన్టీపీసీ కార్మిక సంఘ్ ను గెలిపించాలని బీఎంఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు, ఎన్టీపీసీ ఎన్బీసీ �
Karnataka: కర్నాటక రాష్ట్ర రవాణా సంస్థకు చెందిన ఉద్యోగులు నిరవధిక సమ్మె చేస్తున్నారు. దీంతో మంగళవారం ఉదయం నుంచి పబ్లిక్ బస్సు సేవలు నిలిచిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా బస్సు ప్రయాణికులు తీవ్ర ఇబ�
వేతన సవరణ ఉత్తర్వులు జారీ | ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఉద్యోగులకు వేతన సవరణ అమలు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులను జారీ చేసింది.