పోలింగ్ బూత్లో ఓటేసి వీవీప్యాట్ స్లిప్ను సెల్ఫోన్లో ఫొటోతీసి వాట్సాప్ గ్రూపులో షేర్ చేయడం వరంగల్ జిల్లా సంగెం మండలంలో కలకలం సృష్టించింది. మండలంలోని ఎల్గూర్స్టేషన్ గేట్ తండాకు చెందిన ఓ యువ�
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎంలు) అంటే చోరీ యంత్రాలని జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా ఆరోపించారు.
ఓటరు తాను వేసిన గుర్తుకే ఓటు పడిందో లేదో సరి చూసుకునేందుకు వీవీ ప్యాట్ స్లిప్లను కూడా పరిగణనలోకి తీసుకోవాలని దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టులో వాదనలు ముగిశాయి. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం తీర్ప�
ఈవీఎంలలో నమోదైన ఓట్లను వీవీప్యాట్ స్లిప్ల తో సరిపోల్చాలంటూ దాఖలైన పిటిషన్లు అన్నింటినీ కలిపి ఈ నెల 16న విచారించనున్నట్టు సర్వోన్నత న్యా యస్థానం తెలిపింది.