Air India | టాటా సన్స్ టేకోవర్ చేసిన తర్వాత ఎయిర్ ఇండియా యాజమాన్యం రెండో దఫా వీఆర్ఎస్ ఆఫర్ చేసింది. దాదాపు 2100 మంది ఉద్యోగులు ఇందుకు అర్హులని తెలుస్తున్నది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి సోమేశ్కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్)కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
ఓ మహిళా అధికారి ఆవేదన ఖైరతాబాద్, జనవరి 29: ఇద్దరు అధికారుల వేధింపుల వల్లే తాను వీఆర్ఎస్ తీసుకుంటున్నట్లు అటవీ శాఖలో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా అధికారిణి ఆవేదన వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్ల
IPS seeks VRS to serve Lord Krishna | 2007లో సంజౌతా ఎక్స్ప్రెస్ పేలుడుపై నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు ఆమె నాయకత్వం వహించారు. ప్రస్తుతం ఐజీ స్థాయి పోస్టులో కొనసాగుతున్నారు.
ప్రైవేటీకరణ దిశగా రెండు ప్రభుత్వ బ్యాంకులున్యూఢిల్లీ, జూన్ 8: ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ సజావుగా సాగేందుకు ఉద్యోగుల మద్దతు చాలా అవసరమని గుర్తించినట్లుంది మోదీ సర్కారు. అందుకే రెండు ప్రభుత్వ రంగ బ్యాం�