Lok Sabha Elections | లోక్సభ ఎన్నికలకు తుది దశ పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకూ 40.09 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
Lok Sabha Elections | లోక్సభ ఎన్నికలు ముగింపు దశకు చేరాయి. ఏడో విడతలో భాగంగా చివరి దశ పోలింగ్ (Lok Sabha Elections) శనివారం కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకూ 26.3 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
Lok Sabha Elections | లోక్సభ ఎన్నికలకు చివరి దశ పోలింగ్ (Lok Sabha Elections) శనివారం ఉదయం ప్రారంభమైంది. ఓటింగ్ ప్రారంభమైన తొలి రెండు గంటల్లోనే 11.31 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
Lok Sabha Elections | దేశ వ్యాప్తంగా ఐదో విడుత ఎన్నికలకు పోలింగ్ (Lok Sabha Elections 2024) ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకూ 36.73 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
Lok Sabha Elections | సార్వత్రిక ఎన్నికలకు (Lok Sabha Elections) ఐదో దశ పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం 9 గంటల వరకూ 10.28 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.