పార్లమెంట్ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ప్రక్రియ నేటితో మొదలు కానుంది. గురువారం ఉదయం 11గంటలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది.
పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల పర్వం నేటి నుంచే మొదలు కాబోతున్నది. ఉదయం 11 గంటలకు నోటిఫికేషన్ రానుండగా, ఆ వెంటే దరఖాస్తుల ప్రక్రియ షురూ కానున్నది. సెలవు రోజులు మినహా ఈ నెల 25 దాకా ప్రతి రోజూ ఉదయం 11 నుంచి మధ్య
ఓటు నమోదుకు మరో మూడు రోజులే గడువు ఉన్నది. ఈ నెల 15న పక్రియ ముగియనున్నది. అర్హులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని మే 13న జరిగే లోక్సభ ఎన్నికల్లో ఓటు నమోదు చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. శనివారం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేస్తూ ఏడు విడతల్లో ఎన్నికలను నిర్వహించనున్నట్లు వెల్లడించింది.
పార్లమెంట్ ఎన్నికలకు అధికారులు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల సంఘం ఓటరు తుది జాబితాను విడుదల చేసింది. అలాగే ఈవీఎంల ఫస్ట్ లెవల్ చెక్ (ఎఫ్ఎల్సీ) ప్రక్రియ కూడా అన్ని రాజకీయ పార్టీల �