ఓటు బ్యాంకు రాజకీయాలకు కాంగ్రెస్, బీఆర్ఎస్ భయపడుతాయని, అందుకే ఎప్పుడూ ఎంఐఎం పక్షాన నిలబడతాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శించారు. బీజేపీ ఓటుబ్యాంకుకు భయపడే పార్టీ కాదని చెప్పారు. అమిత్షా మంగళవ
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో బీసీలకు మొండిచేయి చూపారని యునైటెడ్ ఫూలే ఫ్రంట్ కన్వీనర్ గట్టు రామచంద్రరావు విమర్శించారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఆదివారం మీడియా సమావేశంలో �