Stocks | వచ్చే సంవత్సర బడ్జెట్ (2024-25)ను కొద్దిసేపట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ కు సమర్పించనున్న నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లలో మిశ్రమ ధోరణి కనిపిస్తున్నది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధ వాతావరణంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లన్నీ తీవ్ర ఒడిదుడుకులను చవిచూస్తున్నాయి. దేశీయ మార్కెట్లు కూడా గత వారం దాదాపు 1,150 పాయింట్ల రేంజ్లో ట్రేడ్ అయ్యాయి. ఒక్క గురువారం రోజే నిఫ్టీ 815 �
దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకుల్లోనే ట్రేడవుతున్నాయి. గత వారం మంగళవారం మినహా మిగతా అన్ని రోజుల్లో నిఫ్టీ నష్టాల్లోనే ముగిసింది. టెక్నికల్గా నిఫ్టీ గత నవంబర్ చివరి వారం నుంచి 16,800 స్థాయిలో బలమైన బేస�