భారత్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన రెండు నాల్కల ధోరణిని కొనసాగిస్తున్నారు. ఒక పక్క రెండు దేశాల మధ్య వాణిజ్య అడ్డంకులను పరిష్కరించడానికి కృషి చేస్తున్నట్టు మంగళవారం పోస్ట్ పెట్టిన ఆయన మరో పక్క రష్�
రష్యా, ఉక్రెయిన్ మధ్య వివాదానికి శాంతియుత పరిష్కారాన్ని కనుగొనడంలో సహాయం చేసేందుకు భారత్ సిద్ధంగా ఉన్నదని ప్రధాని నరేంద్రమోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు స్పష్టంచేశారు.
వసుధైవ కుటుంబకం’ అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం ఆర్భాటంగా, ఆడంబరంగా నిర్వహించిన జీ-20 సదస్సు ముగిసింది. దేశదేశాల పెద్దలు తమ తమ నెలవులకు వెళ్లిపోయారు. ఎవరినీ నొప్పించని మొక్కుబడి ప్రకటన చేయడమే సదస్సు ఘన విజ