అండర్-19 ఆసియా బాక్సింగ్ చాంపియన్షిప్స్లో భారత యు వ బాక్సర్లు సాగర్, హర్ష్ శుభారంభం చేశారు. శనివారం జరిగిన పురుషుల 55 కిలోల విభాగంలో సాగర్, 60 కిలోల కేటగిరీలో హర్ష్ తొలి రౌండ్ బౌట్ను గెలుచుకున్నారు.
యూత్ వరల్డ్ బాక్సింగ్ చాంపియన్షిప్లో ఏడుగురు భారత బాక్సర్లు ఫైనల్లో అడుగుపెట్టారు. స్పెయిన్ వేదికగా జరుగుతున్న టోర్నీ పురుషుల విభాగంలో వన్షజ్, విశ్వనాథ్ సురేశ్, ఆశీష్ తుదిపోరుకు అర్హత సాధిం�
ప్రతిష్ఠాత్మక ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత్కు ఏడు పతకాలు ఖరారయ్యాయి. స్పెయిన్ వేదికగా జరుగుతున్న టోర్నీలో రవీనా, విశ్వనాథ్ సురేశ్, వన్శజ్, భావ న, కుంజారాణి దేవి, లషు యాదవ్, అశిష్ స