ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖలో శారదా పీఠానికి గత వైసీపీ ప్రభుత్వం కేటాయించిన భూమిని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు గత ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను రద్దు చేస్తూ అధికారిక ఉత్త
Sharada Peetam: విశాఖలోని శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను సీఎం నివాసంలో కలుసుకున్నారు. వచ్చే నెలలో జరుగనున్న...
కొండాపూర్ : చందానగర్లోని విశాఖ శ్రీ శారదా పీఠ పాలిత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ సముదాయంలో బుధవారం శ్రీవారి జన్మ నక్షత్రం శ్రవణాన్ని పురస్కరించుకుని ఉభయ దేవేరులతో స్వామి వారి కళ్యాణ మహోత్సం అంగరంగ వై�
కొండాపూర్ : కార్తీక మాస ప్రత్యేక పూజలను పురస్కరించుకుని చందానగర్ శిల్పా ఎన్క్లేవ్లోని విశాఖ శ్రీ శారదా పీఠ పాలిత శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో లక్ష దీపోత్సవ వేడుకలను ఏడవ రోజు ఘనంగా నిర్వహించారు. దీపోత
మాదాపూర్ : తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ శుక్రవారం చందానగర్లోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం చందానగర్లోని వేంకటేశ్వరస్వామి ఆలయ రజతోత్సవాలకు హజరై విశాఖ శారదా పీఠాధి
అమరావతి : ఈ ఏడాది జూలై 20వ తేదీ వరకు కరోనా తీవ్రత బలీయంగానే ఉంటుందని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ సర్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి తెలిపారు. ఈ ఏడాది ఉగాది రోజున(ఏప్రిల్ 13వ