నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం వీరన్నగుట్ట తండాలో బాలికపై ఓ వ్యక్తి అ ఘాయిత్యానికి పాల్పడగా, కుటుంబ సభ్యులు దాడి చేశారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. తండా లో రెడ్యానాయక్ (50) కిరాణ షాపు నడిపిస్తున్�
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో మహిళలకు భద్రత కరువైంది. రెండు రోజుల వ్యవధిలో చోటుచేసుకున్న రెండు లైంగికదాడి ఘటనలు రాష్ట్రంలో సంచలనం రేపాయి. రేవాలో సోమవారం దేవాలయం సమీపంలో పిక్నిక్కు వెళ్లిన యువ దంపతులపై
దేశవాప్తంగా మహిళపై హింస పెరిగిందని జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) నివేదిక చెబుతున్నది. మహిళలపై నేరాలకు సంబంధించి 2021లో 23,700 కేసులు నమోదు కాగా, 2022లో 30 శాతం పెరిగి 30,957 ఫిర్యాదులు రిజిస్టర్ అయ్యాయని తెలిపిం�