మంచిర్యాల పట్టణంలోని ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద, సున్నంబట్టి వాడలో మట్టి వినాయకులు నవరాత్రి పూజలకు సిద్ధమవుతున్నాయి. స్థానిక వ్యాపారులు చెరువుల నుంచి తీసుకొచ్చిన మట్టితో ఫీటు నుంచి ఐదు ఫీట్ల
వినాయక చవితి పండుగ సమీపిస్తుండటంతో మట్టి గణపతి ప్రతిమలను తయారు చేసేందుకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ కసరత్తు చేస్తున్నది. పర్యావరణ పరిరక్షణ, చెరువుల సంరక్షణ కోసం మట్టి విగ్రహాలనే ప్రతిష్టించాలన్న డిమాండ్
రానున్న వినాక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ‘మట్టి ప్రతిమలనే పూజిద్దాం..’ ‘పర్యావరణ పరిరక్షణకు సహకరిద్దాం’.. అంటూ జీహెచ్ఎంసీ నగరంలోని భక్తులకు అవగాహన కల్పిస్తున్నది. భక్తులు మట్టి ప్రతిమలనే ఏర్పాటు చేసు�