గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేయడంతో సరికొత్త సమస్యలకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపింది. పల్లెలను స్వయం ప్రతిపత్తి దిశగా నడిపించేలా బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నది.
ఆ గ్రామం ఒకప్పుడు మారుమూల పల్లె. 566 గ్రామపంచాయతీల్లో అదొక గ్రామపంచాయతీ. కేసీఆర్ పాలనలో ఆ గ్రామపంచాయతీ జిల్లా, రాష్ట్ర స్థాయిలోనే కాదు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చర్చించుకునే స్థాయికి చేరింది.
గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగులు ఎప్పటి నుంచే ఎదురుచూస్తున్న ప్రొబేషన్ డిక్లరేషన్పై ప్రభుత్వం వారికి శుభవార్త చెప్పింది. ప్రొబేషన్ డిక్లరేషన్కు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. వార�
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ప్రొబేషన్ ప్రక్రియను జూన్ నెలాఖరులోగా ఖరారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలంటూ...
దేశంలో ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ 12,769 పంచాయతీల్లో లక్ష్యం పూర్తి దేశవ్యాప్తంగా 13% పల్లెల్లోనే ఆడిట్ గతేడాదీ అగ్రస్థానంలోనే రాష్ట్రం హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): గ్రామ పంచాయతీల ఆన్లైన్ ఆడిట్ల�